Monday, January 20, 2020

పుల్వామాలో ఉగ్రదాడి.. సీఆర్పీఎఫ్ జవాన్లపై బాంబులతో విరుచుకుపడ్డ ముష్కరులు

జమ్మూకాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే పుల్వామా మరోసారి వణికిపోయింది. జిల్లాలోని నేవా గ్రామంలోగల సీఆర్పీఎఫ్ క్యాంపుపై టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అసలే టెన్షన్ వాతావరణం కొనసాగుతుండగా, సడెన్ గా దాడి జరగడంతో అధికారులు అలర్టయ్యారు. దాడికి సంబంధించి వారు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. పుల్వామా జిల్లాలోని నేవాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36cFTF0

Related Posts:

0 comments:

Post a Comment