Saturday, October 2, 2021

బాదుడు మొదలెట్టేశాయిగా: మళ్లీ వీపు విమానం మోతే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. వాహనదారులపై అదనపు భారాన్ని మోపాయి. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో అదనపు భారం పడుతూనే వస్తోంది. ఇదివరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l5OK6c

Related Posts:

0 comments:

Post a Comment