న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. వాహనదారులపై అదనపు భారాన్ని మోపాయి. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో అదనపు భారం పడుతూనే వస్తోంది. ఇదివరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l5OK6c
బాదుడు మొదలెట్టేశాయిగా: మళ్లీ వీపు విమానం మోతే
Related Posts:
ఫరూఖ్ అబ్దుల్లా వాట్ ఈజ్ దిస్ : నిన్న హౌజ్ అరెస్ట్ అన్నాడు, నేడు తానే గృహ నిర్భంధంలోకి వెళ్లాడు...!నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్ధుల్లా డ్రామా రెండో రోజు కూడ కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో నన్ను గృహ నిర్భంధంలో ఉంచారని తీవ్రంగా మండిప… Read More
చిన్నమ్మ అంటూ కుప్పకూలిన గులాటీ.. పిల్లాడిలా రోదించిన వ్యాపార దిగ్గజం (వీడియో)న్యూఢిల్లీ : చిన్నమ్మ సుష్మ స్వరాజ్ మృతి వార్తను ఆమెతో సాన్నిహితంగా మెలిగేవారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కుమ… Read More
LIC HFLలో అసోసియేట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్,… Read More
14 టీఎంసీల నీరు విడుదల చెయ్యండి, కర్ణాటక సీఎం, తమిళనాడుకు, తాగు నీరు, రైతులకు !బెంగళూరు: కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని హేమావతి జలాశయం నుంచి 14. 53 టీఎంసీల నీరు విడుదల చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హాసన్ జిల్లా … Read More
కోడెలపై వేటు తప్పదా..! సొంత నియోజకవర్గ టీడీపీ నేతల షాక్: చంద్రబాబు వద్ద పంచాయితీ..!టీడీపీ సీనియర్ నేత..మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మీద వేటు తప్పదా. ఇప్పటి వరకు కోడెల టాక్స్ పేరుతో వస్తు న్న ఆరోపణలు..పోలీసు కేసులు..ముంద… Read More
0 comments:
Post a Comment