Friday, January 31, 2020

ఆరేళ్లలో 187మంది యువతుల ట్రాప్.. రహస్యంగా వీడియోలు.. బయటపడ్డ భారీ రాకెట్..

కోల్‌కతాకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరేళ్లుగా వీరు 187 మంది యువతులను ట్రాప్ చేసినట్టు గుర్తించారు. అంతేకాదు,వారితో ఏకాంతంగా గడిపి.. సీక్రెట్‌గా వీడియోలు చిత్రీకరించినట్టు గుర్తించారు. ఆ వీడియోలతో యువతులను వేధిస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడుతున్నట్టు నిర్దారించారు. నిందితులు 20 ఏళ్ల వయసు నుంచే ఈ నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36PYJSN

Related Posts:

0 comments:

Post a Comment