న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 23 వేల వరకు కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ ముప్పు ఇప్పట్లో ఉండకపోవచ్చంటూ నిపుణులు సూచిస్తోన్న నేపథ్యంలో- కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. థర్డ్ వేవ్ ముప్పును అధిగమించినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కరోనా ముప్పు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a2Q2Ix
Saturday, October 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment