న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 23 వేల వరకు కేసులు నమోదయ్యాయి. థర్డ్వేవ్ ముప్పు ఇప్పట్లో ఉండకపోవచ్చంటూ నిపుణులు సూచిస్తోన్న నేపథ్యంలో- కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. థర్డ్ వేవ్ ముప్పును అధిగమించినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కరోనా ముప్పు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a2Q2Ix
కరోనా థర్డ్ వేవ్ ముప్పును దాటుకున్నట్టేనా?: పండగల సీజన్.. బీ అలర్ట్
Related Posts:
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమంపై స్వామి స్వరూపానందేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలుఏపీ సీఎం కు అత్యంత సన్నిహితంగా వుండే శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంపై స్పందించారు. తూర్ప… Read More
చంద్రబాబు, దేవినేని ఉమ లుచ్చాలు.. అమ్మ మొగుడు అంటూ కొడాలి నాని ఫైర్తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ పార్టీ మార్పుపై టీడీపీ నేతల… Read More
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు, ముస్లీం ఓటర్లపై కాల్పులు, రాళ్లతో దాడి, నిప్పు, ఆందోళన !కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు శనివారం జరుగుతున్నాయి. శనివారం ముస్లీం ఓటర్లను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మద్య తీసుకు వెలుతున్న బస్సుల మీద గుర్తు … Read More
గమ్యం లేని ప్రయాణంలా మారిన ఆర్టీసి సమ్మె..! దారి చూపాల్సింది ఇక న్యాయస్థానమే..!!హైదరాబాద్ : ఆర్టీసి కార్మికులు తలపెట్టిన సమ్మె గమ్యం లేని ప్రయాణంలా మారింది. కార్మికులు ఏ డిమాండ్ తోనైతే సమ్మెకు పిలుపునిచ్చారో ఆ ప్రధాన డిమాండ్ ను తా… Read More
ఎందుకోసమో: ఆ సోషల్ మీడియా యాప్లో మార్క్ జుకర్బర్గ్ సీక్రెట్ అకౌంట్ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఒక సీక్రెట్ అకౌంట్ ఉంది. అయితే ఇది మరో సోషల్ మీడియా యాప్కు సంబంధించిన అకౌంట్. జూకర్బర… Read More
0 comments:
Post a Comment