Wednesday, January 15, 2020

దేశంలో విద్యుత్ రంగానికి భారీ షాక్.. ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కలు ఏం చెప్తున్నాయి..?

భారతదేశంలో ఆర్థిక మందగమనం తీవ్ర స్థాయిలో ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా భారత ఆర్థిక వ్యవస్థను ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేర్చాల్సిన పరిస్థితి వచ్చిందని కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ ఇటీవలే హెచ్చరించారు. దానికి సంకేతంగా చాలావరకు కంపెనీలు ఉద్యోగులను తొలగించడం,ఉత్పత్తిని తగ్గించడం కనిపిస్తూనే ఉంది. తినుబండారాల దగ్గరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30mxrBR

Related Posts:

0 comments:

Post a Comment