దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత పార్లమెంటు క్యాంటీన్లో ఇకపై నాన్వెజ్ ఐటెమ్స్ ఉండకపోవచ్చు. ప్రస్తుతం పార్లమెంట్ క్యాంటీన్లో క్యాటరర్గా వ్యవహరిస్తున్న ఐఆర్సీటీసీ స్థానంలో.. హల్దీరామ్ లేదా బికనీర్వాలాను క్యాటరర్స్గా నియమించే అవకాశం ఉంది. ఇవి రెండు పూర్తి శాఖాహార క్యాటరర్స్ కావడంతో.. క్యాంటీన్ మెనూలో కేవలం వెజ్ ఐటెమ్స్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/383Njvw
పార్లమెంట్ క్యాంటీన్లో ఇకపై వెజ్ మెనూ మాత్రమే.. త్వరలో కొత్త క్యాటరర్స్..?
Related Posts:
ఆ బ్రిడ్జికి కసబ్ పేరు ..? ఎందుకొచ్చిందంటే ..?ముంబై : ముంబైలో ఎప్పుడూ రద్దీగా ఉండే బ్రిడ్జీ కూలి, ఆరుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్రిడ్జికి ఉగ్రవాది అజ్మల్ కసబ్ బ్రిడ్జ్ అని పేరు ఉంది… Read More
లోకేష్ టీం సిద్దం : వారసులకు టిక్కెట్ల వెనుక : నాడే ప్రణాళిక..నేడు అమలు: బాబు వ్యూహాత్మకం..!ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితా విడుదల అయింది. ఈ సారి జాబితా చంద్రబాబు ఖరారు చేసినా.. అం దులో లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ట… Read More
ఎక్కడంటే అక్కడ 'అది' చెప్తే ఊరుకుంటారా..? కొన్ని దేశాల్లో తాట తీస్తారు మరి..!!అరక్ సిటీ/ హైదరాబాద్ : డార్లింగ్... ఐ లవ్ యూ..! బంగారం.. మనం పెళ్లి చేసుకుందాం..! అని ప్రేయసికి చెప్పేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి మరి. మన దే… Read More
వివేకాది సహజ మరణం కాదా: రక్తపు మడుగులో మృతదేహం: పోలీసులకు ఫిర్యాదు..!వైయస్ వివేకానందరెడ్డి మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా తొలుత గుండెపోటు తో మరణించారని భావించారు. అఇయతే, ఆయన తల పై గాయం ఉండటం..బా… Read More
ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వ అవకాశం వస్తే.. మేమెందుకు వద్దంటాం: నాటి ప్రధాని నెహ్రూన్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం రాకుండా తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అడ్డుపడ్డారని అంటూ బీజేపీ నాయకులు చే… Read More
0 comments:
Post a Comment