Wednesday, January 15, 2020

పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ఇకపై వెజ్ మెనూ మాత్రమే.. త్వరలో కొత్త క్యాటరర్స్..?

దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత పార్లమెంటు క్యాంటీన్‌లో ఇకపై నాన్‌వెజ్ ఐటెమ్స్ ఉండకపోవచ్చు. ప్రస్తుతం పార్లమెంట్ క్యాంటీన్‌లో క్యాటరర్‌గా వ్యవహరిస్తున్న ఐఆర్‌సీటీసీ స్థానంలో.. హల్దీరామ్ లేదా బికనీర్‌వాలాను క్యాటరర్స్‌గా నియమించే అవకాశం ఉంది. ఇవి రెండు పూర్తి శాఖాహార క్యాటరర్స్ కావడంతో.. క్యాంటీన్ మెనూలో కేవలం వెజ్ ఐటెమ్స్ మాత్రమే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/383Njvw

Related Posts:

0 comments:

Post a Comment