ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై చెలరేగిన వివాదంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయాలను రద్దు చేయాలంటూ వైసీపీ సర్కారు దాఖలుచేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎస్ఈసీ నిర్ణయమే ఫైనల్ అని సుప్రీం తేల్చిచెప్పిన గంటల వ్యవధిలోనే.. ఎన్నికల నిర్వహణకు కేంద్రం సాయం కోరుతూ నిమ్మగడ్డ లేఖ రాశారని వార్తలు రావడం సంచలనంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IYrtiI
Wednesday, March 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment