అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఓ భక్తుడికి జలుబు, తీవ్ర జ్వరం ఉండటంతో కరోనా వైరస్ సోకిందని వైద్యులు అనుమానిస్తున్నారు. అశ్విని ఆస్పత్రిలో ప్రాథమిక చేసిన అనంతరం.. తర్వాత రుయా ఆస్పత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో భక్తుడు దామోదరానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UmGQX9
coronavirus: తిరుమలలో కరోనా కలకలం..? భక్తుడికి పాజిటివ్ లక్షణాలు, రుయా ఆస్పత్రిలో చేరిక..
Related Posts:
మంత్రి గారి కఠిన హృదయం.!కరెంటు బిల్లులు కట్టకపోతే కట్ చేస్తారట.!లబోదిబో మంటున్న జనాలు.!హైదరాబాద్ : ఇల్లు కాలిపోయి ఒకడేడుస్తుంటే సూరులో ఉన్న గంటసుట్ట కాలిపోయి మరోకడు ఏడ్చినట్టుంది తెలంగాణలో పరిస్ధితి. మూడు నెలల తర్వాత వచ్చిన కరెంటు బిల్లు… Read More
వైసీపీ దళిత ఓటు బ్యాంకుపై టీడీపీ కన్ను- డాక్టర్లకు మద్దతు వెనుక బహుముఖ వ్యూహం... !దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ? దళితులు సరైన దుస్తులు ధరించరు, మురికి పరిస్ధితుల్లో ఉంటారు.... ఐదేళ్లలో ఇలాంటి డైలాగులు టీడీపీ అధినేత చంద్రబా… Read More
Coronavirus: ఒకే ఫ్యామిలీలో 26 మందికి కరోనా పాజిటివ్, వారంలో ఒక్కడి దెబ్బకు, సీల్ డౌన్ !జైపూర్/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బతో ఒక కుటుంబంలో విషాదం నెలకొనింది. ఒకే ఫ్యామిలీలోని 26 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటం… Read More
కరోనాపై హార్వర్డ్ వర్సిటీ సంచలనం.. కొట్టిపారేసిన చైనా.. అదే నిజమైతే మరింత భయంకరం..కరోనా వైరస్కు సంబంధించి చైనా ప్రపంచానికి చెబుతున్న లెక్కలు,విషయాలపై అనేక అనుమానాలున్నాయి. ఇది కుట్రపూరితంగా జరిగిందా.. లేక సహజంగానే పుట్టుకొచ్చిన వైర… Read More
జగన్ భరోసాతో చిరు టీమ్ దిల్ ఖుష్.. విశాఖపై కీలక నిర్ణయం.. ఏం మాట్లాడారంటే..‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవాలని సినీ ఇండస్ట్రీ పెద్దలందరం ఏడాదికాలంగా అనుకుంటున్నాం. కానీ రకరకాల కారణాల వల్ల అది కుదరలేదు. మొత్తానికి ఇవాళ కలవగలిగ… Read More
0 comments:
Post a Comment