అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు కొలువుదీరిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఓ భక్తుడికి జలుబు, తీవ్ర జ్వరం ఉండటంతో కరోనా వైరస్ సోకిందని వైద్యులు అనుమానిస్తున్నారు. అశ్విని ఆస్పత్రిలో ప్రాథమిక చేసిన అనంతరం.. తర్వాత రుయా ఆస్పత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డులో భక్తుడు దామోదరానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతని నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UmGQX9
Thursday, March 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment