Thursday, March 19, 2020

బలనిరూపణకే సుప్రీంకోర్టు: రెబల్ ఎమ్మెల్యేలు తమవెంటే ఉన్నారంటూ కమల్ నాథ్

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొవాల్సిందేనని స్పష్టం చేసింది కోర్టు. కాగా, రెబెల్ ఎమ్మెల్యేలంతా తమవెంటే ఉన్నారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉండగా, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రతిపక్ష బీజేపీ బలవంతంగా బెంగళూరులో బంధించిందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qpy61q

Related Posts:

0 comments:

Post a Comment