ఏపీలో 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత జనసేన కాస్తో కూస్తో ప్రభావం చూపుతుందని ఆశించిన నేతలకు నిరాశ తప్పడం లేదు. పార్టీని నమ్ముకుని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టుకున్నా అధినేత వైఖరితో తమ భవిష్యత్ పై భరోసా లేని పరిస్ధితి ఉందని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో పొత్తు తర్వాత తమ పరిస్ధితి మరింత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d5AGmW
Thursday, March 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment