Tuesday, January 14, 2020

జేఎన్‌యూ దాడి: వారి ఫోన్లు సీజ్ చేయాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో దుండగుల దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను వీలైనంత త్వరగా పోలీసులకు అందజేయాలని ఢిల్లీ హైకోర్టు యూనివర్సిటీ నిర్వాహకులను ఆదేశించింది. అంతేగాక, యూనిటీ ఎగనెస్ట్ లెఫ్ట్, ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న సభ్యులకు సమన్లు పంపించి వారి ఫోన్లను స్వాధీనపర్చుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30iNbWi

Related Posts:

0 comments:

Post a Comment