న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బకాయిల కోసం మరో ముఖ్యమంత్రి ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ఋతో భేటీ అయ్యారు. జీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఙప్తి చేశారు. ఆయనే- వీ నారాయణ స్వామి. పుదుచ్చేరి ముఖ్యమంత్రి. ఇదివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా జీఎస్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36WslOU
జీఎస్టీ బకాయిల కోసం ఎదురు చూపు: ముఖ్యమంత్రి ఢిల్లీ బాట..నిర్మలతో భేటీ..!
Related Posts:
వైసీపీ ఎమ్మెల్యే చేసిన పని: గవర్నర్కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు: శాంతిభధ్రతలపైఅనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో అరాచకశక్తులు పరిపా… Read More
చైనాను భయపెడుతోన్న కొత్త వైరస్: 23 ఏళ్ల విద్యార్థినిలో అలాంటి లక్షణాలు: కొత్త పేరుబీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్కు జన్మనిచ్చి, ప్రపంచం మొత్తాన్ని వణికికిస్తోన్న చైనా.. ఇప్పుడు అదే రకమైన భయానికి గురవుతోంది. బెంబేలెత్తుత్తోంది. మళ్లీ… Read More
కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్: కొత్తగా 98వేల ఉద్యోగాలున్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక … Read More
New Year 2021:జనవరి 1 ప్రత్యేకత ఏంటి..గ్రెగోరియన్ క్యాలెండర్ ఏం చెబుతోంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
నో.. నో... అస్ట్రాజెనెకా, భారత్ బయోటెక్ ఎమర్జెన్సీ టీకాకు అనుమతి లేదు, భారత్ క్లారిటీ..బ్రిటన్లో అత్యవసరంగా ఆక్స్ ఫర్డ్ అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇండియా కూడా అనుమతి ఇస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. క… Read More
0 comments:
Post a Comment