ఏపీలో కరోనా కల్లోలం ఉప్పెనలా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య చూస్తుండగానే ఐదు వేల నుంచి దాదాపు పది వేలకు చేరిపోయింది. తాజా లెక్కల ప్రకారం చూస్తే ఈ కేసుల ఉధృతి త్వరలోనే రోజుకు 15వేలకు చేరినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది. నిన్నటి హెల్త్ బులిటెన్ ప్రకారం చూస్తే 24 గంటల్లో నమోదైన 9700
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QJWEoT
Wednesday, April 21, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment