అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై పోరాటానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ పోరాటానికి రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను మంగళవారం పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఉదయం 8 గంటలకు ఈ దీక్ష ఆరంభమౌతుందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36iqseT
Rythu Soubhagya Deeksha: జనసేన రైతు సౌభాగ్య దీక్ష.. పోస్టర్ ఇదే: 151 మంది ఉండి ఏం లాభం: పవన్
Related Posts:
కన్నకొడుకుల్ని ఆ స్థితిలో చూసి.. కుప్పకూలిన తండ్రి.. ఆ వెంటనే తల్లి మృతి.. భైంసాలో విషాదంకొడుకులిద్దరూ జైలుపాలు కావడాన్ని తట్టుకోలేక ఓ వృద్ద జంట ప్రాణాలు కోల్పోయిన ఘటన భైంసాలో విషాదం నింపింది. మత కలహాల కేసులో అరెస్టయిన ఇద్దరు కొడుకుల్ని కో… Read More
ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత.. కాల్పులకు ముందు ఫేస్బుక్ లైవ్లో నిందితుడున్యూఢిల్లీ: ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జామియా ప్రాంతంలో రాంభగత్ గోపాల్ అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. పౌరస… Read More
ఏపీలో పెన్షన్ లబ్దిదారుల లొల్లి, 7 లక్షలకి పైగా పెన్షన్లు కట్.. రీజన్ ఇదే!ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల లొల్లి కొనసాగుతుంది . ఏపీ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎవరికీ అర్థంకాని విధంగా ఉంది . కొత్తగా ఏపీ ప్రభుత్వం పింఛన్ పథ… Read More
అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను నిజం చేశారు: ఢిల్లీ ఎన్నికల వాయిదా కోసం బీజేపీ కుట్ర: ఆప్, సీపీఐ..!న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు నిరసనగా దేశ రాజధానిలో ఆందోళన చేపట్టిన జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థ… Read More
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన పట్ల కర్ణాటక అభ్యంతరం: జగన్కు లేఖ..!బెంగళూరు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో విద్యాబోధనను కొనసాగించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తోన్న ప్రయత్న… Read More
0 comments:
Post a Comment