Tuesday, December 10, 2019

Citizenship Bill: ‘హిందూ రాష్ట్ర’ అంటూ ఆర్ఎస్ఎస్‌పై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం

ఇస్లామాబాద్: భారత లోక్‌సభ పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన అక్కసును వెల్లగక్కారు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు ద్వారా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్ ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. citizenship amendment bill: ఆ 3 దేశాల ముస్లింలకు పౌరసత్వంపై తేల్చేసిన అమిత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RGGefp

Related Posts:

0 comments:

Post a Comment