Tuesday, December 10, 2019

Citizenship Bill: సరైన అవగాహనే లేదంటూ యూఎస్ ప్యానెల్‌కి భారత్ కౌంటర్

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికాకు చెందిన యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్(యూఎస్‌సీఐఆర్ఎఫ్) చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. బిల్లుపై ఆ సంస్థ చేసిన వ్యాఖ్యలు ధృవీకరించదగినవి కావని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తేల్చి చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు(సీఏబీ) గానీ, జాతీయ పౌర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yx19mH

Related Posts:

0 comments:

Post a Comment