Tuesday, December 10, 2019

50 కాదు.. మూకుమ్మడిగా 150 మంది దాడి చేసినా రెడీ.. జగన్ సర్కార్‌పై ఘాటుగా చంద్రబాబు

రైతు భరోసాపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మీ పత్రిక ఈనాడులో కూడా ప్రకటనలు ఇస్తామంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. సీఎం వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం తెలుపుతూ సాక్షి పేపర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో అంబటి రాంబాబు జోక్యం చేసుకోని చంద్రబాబు వయసుపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38o8eKL

Related Posts:

0 comments:

Post a Comment