Sunday, July 14, 2019

జై శ్రీరాం అనాలంటూ.. ఇమామ్‌పై దాడి... 12 మంది యువకులపై కేసు

ఉత్తరప్రదేశ్‌లో మరో మత వ్యతిరేక సంఘటన జరిగింది. తన ఇంటికి వెళుతున్న ఇమామ్‌ను అడ్డుకున్న యువకులు అడ్డగించి జై శ్రీరాం అనాలని ఒత్తిడి తెచ్చారు. అనంతరం తన గడ్డాన్ని పట్టుకుని లాగారంటూ ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ ఇమామ్ పోలీసులకు పిర్యాధు చేశాడు. ఇమామ్ ఇమ్లాక్ ఉర్ రెహమాన్ అనే ఇమాం ముజఫర్‌నగర్‌లోని తన నివాసానికి మోటారు సైకిల్‌పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2liCQJv

Related Posts:

0 comments:

Post a Comment