రాయ్ పూర్: వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతంలో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తరువాత కూడా మహిళలు, విద్యార్థినులపై ఘాతుకాలు ఆగట్లేదు. తన సోదరితో కలిసి పేయింగ్ గెస్ట్ గా నివసిస్తోన్న ఓ నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యారు. అడ్డొచ్చిన నర్సింగ్ విద్యార్థిని సోదరిని కూడా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఛత్తీస్ గఢ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YzpSGK
డబుల్ మర్డర్: నర్సింగ్ విద్యార్థిని, ఆమె సోదరి దారుణ హత్య: పెనంతో తలపై మోది.. !
Related Posts:
జాతీయ జెండాను తగలబెట్టాడు.. రిపబ్లిక్ డే వేడుకల్లో దారుణం..రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగ్గా.. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం అపశృతి చోటు చేసుకుంది. కురవి మండలం తిరుమలపురంలో జరిగిన రిపబ్లిక్ డే వేడు… Read More
ఇండియాలో ఉంటే నాకు నోబెల్ రాకపోయేది.. మన సిస్టమ్ మారాలి: ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీచాలా మంది తెలివైనవాళ్లు, అద్భుతమైన ప్రతిభావంతులు ఉండి కూడా ఇండియా గొప్ప స్థాయిలో లేకపోవడం బాధాకరమని.. టాలెంట్ ను గుర్తించి, దాన్ని ప్రోత్సహించే వ్యవస్… Read More
ఆలోపు అక్కడ అంబేడ్కర్ విగ్రహం పెట్టాలి.. లేదంటే ప్రాణత్యాగం చేస్తా : వీహెచ్ సంచలన స్టేట్మెంట్గతేడాది ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని పంజాగుట్ట సెంటర్లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని రాత్రికి రాత్ర… Read More
టైముంటే తప్పక చదవండి.. ప్రధాని మోదీకి స్పెషల్ గిఫ్ట్.. రిపబ్లిక్ డే సందర్భంగా పంపిన కాంగ్రెస్71వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఓ స్పెషల్ గిఫ్టు పంపింది. అమెజాన్ ద్వారా ఆదివారం నాటికి ప్రధాని కార్యాలయా… Read More
దారుణం: ఇంట్లో నిద్రిస్తున్న వివాహితను ఎత్తుకెళ్లి ఏడుగురు గ్యాంగ్రేప్ఖమ్మం: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు ఆగడం లేదు. వివాహితపై ఏడుగురు దుర్మార్గులు సామూహిక అత్యాచార… Read More
0 comments:
Post a Comment