Tuesday, December 10, 2019

డబుల్ మర్డర్: నర్సింగ్ విద్యార్థిని, ఆమె సోదరి దారుణ హత్య: పెనంతో తలపై మోది.. !

రాయ్ పూర్: వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతంలో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తరువాత కూడా మహిళలు, విద్యార్థినులపై ఘాతుకాలు ఆగట్లేదు. తన సోదరితో కలిసి పేయింగ్ గెస్ట్ గా నివసిస్తోన్న ఓ నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యారు. అడ్డొచ్చిన నర్సింగ్ విద్యార్థిని సోదరిని కూడా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఛత్తీస్ గఢ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YzpSGK

Related Posts:

0 comments:

Post a Comment