Monday, July 15, 2019

సిద్దూ... ఇది కామెడీ షోనా...? ప్రజాస్వామ్యామా...? 'రాజీ'డ్రామాలేందుకు..?

నెల రోజుల క్రితం తన మంత్రిపదవికి రాజీనామా చేశానని ప్రకటించిన ప్రముఖ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎట్టకేలకు తన రాజీనామ లేఖను ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌కు పంపారు. అయితే సిద్దూ రాజీనామ చేసిన వ్యవహారంపై పలు విమర్శలు తలెత్తాయి. రాజీనామ చేసిన లేఖను నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి కాకుండా పార్టీ అధ్యక్షుడికి పంపాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xLL4Ng

Related Posts:

0 comments:

Post a Comment