నెల రోజుల క్రితం తన మంత్రిపదవికి రాజీనామా చేశానని ప్రకటించిన ప్రముఖ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎట్టకేలకు తన రాజీనామ లేఖను ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్కు పంపారు. అయితే సిద్దూ రాజీనామ చేసిన వ్యవహారంపై పలు విమర్శలు తలెత్తాయి. రాజీనామ చేసిన లేఖను నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి కాకుండా పార్టీ అధ్యక్షుడికి పంపాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xLL4Ng
సిద్దూ... ఇది కామెడీ షోనా...? ప్రజాస్వామ్యామా...? 'రాజీ'డ్రామాలేందుకు..?
Related Posts:
విద్యార్థులకు సెల్యూట్: సీఏఏపై సోనియా సంచలన వ్యాఖ్యలున్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అనేది వివక్షా పూరితం, విభజించే చట్టమని వ్… Read More
ఆ ఏటీఎంలో రూ. 100కు బదులు రూ. 500: జనం ఎగబడ్డారు, రూ. 1.7లక్షలు డ్రా చేశారు!బెంగళూరు: అప్పుడప్పుడు ఏటీఎం కేంద్రాల్లో సాంకేతిక లోపాలు, పొరపాట్లు సాధారణమే. కర్ణాటకలోని కొడుగు జిల్లా కేంద్రం మడికేరిలోని ఓ ఏటీఎంలో కూడా తాజాగా ఓ పొ… Read More
మల్లాది విష్ణుకు కీలక పదవి: సీఎం జగన్కు కృతజ్ఞతలుఅమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మ్మెల్యే మల్లాది విష్ణుకు కీలక పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ … Read More
'న్యూ ఇండియా' పవర్ సింబల్.. కేవోపీటీకి శ్యామప్రసాద ముఖర్జీ పేరు.. మోదీ సభకు దూరంగా దీదీకేవలం ఒక కుటుంబానికే పేరు రావాలన్న దురుద్దేశంతో.. జాతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన ఎంతో మంది నేతలకు గత ప్రభుత్వాలు కనీస గుర్తింపును కూడా ఇవ్వలేదం… Read More
జేఎన్యూలో ఆడియో టేపు పార్ట్-2, వీడియోలో ఏబీవీపీకి చెందిన కోమల్ ,చెప్పొద్దని సీనియర్కు వేడుకోలు..జేఎన్యూలో గత ఆదివారం జరిగిన ఘటనల గురించి ‘ఇండియా టుడే' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ సంచలనం సృష్టించింది. మొదటి టేపుల్లో ఏబీవీపీకి చెందిన అక్షత్ అవస్తీ… Read More
0 comments:
Post a Comment