Monday, July 15, 2019

నాలుగేళ్ల బాలిక మూడేళ్ల కింద మిస్సయ్యింది.. ఇప్పుడు ఫోన్... కిడ్నాపర్లు ఏం చెప్తున్నారో తెలుసా!!

న్యూఢిల్లీ : నాలుగేళ్ల బాలిక మూడేళ్ల కింద తప్పిపోయింది. ఆమె కోసం తల్లిదండ్రులు వెతకని ప్రాంతం లేదు. పోలీసులు గాలించని ప్రదేశం లేదు. ఇక ఆ చిట్టి తల్లి ఏమైందని .. ఆమె ఊహల్లో జీవిస్తున్నారు తల్లిదండ్రులు. కానీ ఇటీవల కొందరు దుండగులు వారి పాప తమ వద్ద ఉందని చెప్పడంతో ఆందోళన చెందారు. అదేంటి మూడేళ్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Si6tHy

Related Posts:

0 comments:

Post a Comment