విజయవాడ/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టీడీపీ విమర్శలు గుప్పించారు. బీజేపీలో చేరిన అనంతరం తొలిసారి విజయవాడ వచ్చిన ఆయన ఆదివారం పార్టీ ఆత్మీయ సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ..‘కేంద్ర ప్రభుత్వం విషయంలో టీడీపీ చేసింది ధర్మ పోరాటాలు కాదు. అది అధర్మ పోరాటం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GbSjTw
అవి అధర్మ పోరాటాలు.. వద్దని చెప్పినా చంద్రబాబు వినలేదని సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు ..!!
Related Posts:
కరోనాతో సహజీవనం, ఎన్ని ఉద్యోగాలు పోతాయో.: మరణాలు దాచలేమంటూ కేటీఆర్కరీంనగర్: కరోనా మహమ్మారితో మనమంతా సహజీవనం చేస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలో కరోనా బారిన పడని దేశమే లేదన్నారు. కరోనాకు వ్యాక్సిన్… Read More
Coronavirus: బెంగళూరు వాష్ ఔట్, ఖాళీ చేస్తుంటే ఏం చేస్తున్నారు ? సినిమా చూస్తున్నారా ?, సిద్దూ !బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు బీడుపడుతోందని, ప్రజలు ఖాళీ చేసే పరిస్థితి ఎదురైయ్యిందని, కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు సిలికాన్ సిటీల… Read More
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు వర్షాలుహైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రా… Read More
కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాక్ మరో కుట్ర- రివ్యూ పిటిషన్ వద్దన్నారంటూ కొత్తవాదన..గూడఛర్యం కేసులో అరెస్ట్ అయి పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ వ్యవహారంలో పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపినట్లు కనిపిస్తోంద… Read More
కేసీఆర్ ఆరోగ్యంపై మాండమాస్ పిటిషన్.. హైకోర్టును ఆశ్రయించిన తీన్మార్ మల్లన్నరాష్ట్రంలో కరోనా విజృంభిస్తోండగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీకి సంబంధించిన ఘటనలు పెరుగుతుండగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప… Read More
0 comments:
Post a Comment