విజయవాడ/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టీడీపీ విమర్శలు గుప్పించారు. బీజేపీలో చేరిన అనంతరం తొలిసారి విజయవాడ వచ్చిన ఆయన ఆదివారం పార్టీ ఆత్మీయ సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ..‘కేంద్ర ప్రభుత్వం విషయంలో టీడీపీ చేసింది ధర్మ పోరాటాలు కాదు. అది అధర్మ పోరాటం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GbSjTw
అవి అధర్మ పోరాటాలు.. వద్దని చెప్పినా చంద్రబాబు వినలేదని సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు ..!!
Related Posts:
Fact check : వొడ్కా తాగితే కరోనా రిస్క్ తగ్గుతుందా...?'మద్యం సేవిస్తే కరోనా వైరస్ రాకుండా ఉంటుందా...? వొడ్కా తాగితే వైరస్ సోకే అవకాశాలు తగ్గుతాయా..? అమెరికాకు చెందిన ప్రముఖ సెయింట్ ల్యూక్స్ ఆస్పత్రి దీనిక… Read More
ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది?: ఉస్మానియా ఆస్పత్రి వరద నీటిపై మంత్రి తలసాని ఫైర్హైదరాబాద్: నగరంలోని పురాతన ఉస్మానియా ఆస్పత్రిలోకి మురుగు నీరు చేరుకోవడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ … Read More
విప్లవ రచయిత వరవరరావుకు కరోనా పాజిటివ్...ప్రముఖ కవి,విప్లవ రచయిత,సామాజిక ఉద్యమ కారుడు వరవరరావు(81) కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను సోమవారం(జూలై 14) ముంబ… Read More
కేసీఆర్ ఫెయిల్... త్వరలో రాష్ట్రపతి వద్దకు కాంగ్రెస్ ఎంపీలు... రాష్ట్రపతి పాలనకు డిమాండ్...తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని... ప్రజల ఆరోగ్యాలను కాపాడని కేసీఆర్ ముఖ్… Read More
భారీ వర్షాలు: ముంబైలో కుప్పకూలిన రెండు భారీ భవనాలు, ఒకరు మృతి, శిథిల్లాల్లో..ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు ముంబైలోని రెండు భారీ భవంతులు గురువారం కుప్పకూలిపోయాయి. సౌత్ ముంబైలోని ఆరు అంతస్… Read More
0 comments:
Post a Comment