ఇటివల జరిగిన సంచలనం సృష్టించిన దిశ హత్య కేసుపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. బాధితురాలి వివరాలను ఎందుకు బహిర్గతం చేశారో తెలుపాలని రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోన పలు రాష్ట్రాలతో పాటు మీడియా సంస్థలకు కూడ కోర్టు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. బాధితురాలి వివరాలు వెల్లడికావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PbXy9o
దిశ హత్య కేసు : వివరాలు ఎందుకు బహిర్గతం చేశారు... హైకోర్టు సీరియస్
Related Posts:
Red sea: 16 ఏళ్ల బాలికపై క్యూలో 30 మంది గ్యాంగ్ రేప్ రేప్, ఎర్ర సముద్రంలో, ప్రధాని షాక్ !జెరూసలేం/ అవివ్/ ఇజ్రాయెల్: ఎర్ర సముద్రంలో విహారయాత్రకు వెళ్లిన 16 ఏళ్ల బాలికను హోటల్ గదిలో నిర్బంధించి 30 మంది క్యూలో నిలబడి గ్యాంగ్ రేప్ చేశారు. బాల… Read More
ఏపీలో కొత్త జిల్లాకు పీవీ పేరు- టీడీపీ సరికొత్త డిమాండ్....ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది కల్లా ఎట్టి పరిస్ధితుల్లోనూ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయా… Read More
నల్గొండ నుంచి ఫోన్ వచ్చింది కానీ.: పంజాగుట్ట పీఎస్లో యువతి ఫిర్యాదుపై కృష్ణుడుహైదరాబాద్: తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె పేర్కొన్న 139 మందిలో పలువురు సినీ … Read More
ఏపీలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు- మరోసారి 10 వేల మార్క్- మరో 81 మృతులు..ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరక… Read More
షోపియాన్ ఎన్కౌంటర్: నలుగురు ఉగ్రవాదులు హతంశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని షోపియాన్లో జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కిలూర ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారన్న … Read More
0 comments:
Post a Comment