ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది కల్లా ఎట్టి పరిస్ధితుల్లోనూ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం అధికారుల కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆయా కమిటీల అధ్యయనం కొనసాగుతోంది. వీటి ఏర్పాటుకు ముందు కొత్త జిల్లాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32NRivp
Friday, August 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment