న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న మూక దాడులను నియంత్రించేందుకు చట్టాన్ని మార్చాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇప్పటికే దీనిపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లేఖలు కూడా రాసినట్లు బుధవారం ఆయన రాజ్యసభలో వెల్లడించారు. సీఆర్పీసీ, ఐపీసీలలో అవసరమైన మామర్పులు చేసేలా కమిటీని కూడా ఏర్పాటు చేశామని అమిత్ షా తెలిపారు. ఆ కమిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qjJsKy
మూకదాడుల నియంత్రణకు చట్టాన్ని మారుస్తాం: అమిత్ షా
Related Posts:
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: కిరోసిన్తో నిప్పంటించుకొన్న డ్రైవర్.. ప్రభుత్వ నిర్ణయంతో మనస్తాపం?ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యయత్నం చేశారు. ఆర్టీసీ ఖమ్మం డిపోలో పని చేస్తున్న శ్రీనివాసరెడ్డి, తన ఇంటివద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు… Read More
అమెరికాతో చైనా దోస్తీ: వాణిజ్య యుద్ధాన్ని భారత్ అవకాశంగా మలుచుకోగలదా..?ఓ వైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో పర్యటిస్తున్న సమయంలో చైనా ఉపాధ్యక్షుడు లీహీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే చైనా అమెరికాల మధ్య వాణిజ్య… Read More
ఆర్టీసీ సమ్మెపై సర్కార్ ఉక్కుపాదం.. మూడురోజుల్లో అదుపులో రావాలన్న సీఎం..భగ్గుమన్న ప్రతిపక్షాలుహైదరాబాద్: ఆర్టీసీ సమ్మె తాజా పరిణామాలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడు రోజుల్లో సాధారణ పరిస్థితులు తీస… Read More
చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ .. విశాఖ ప్రజలు నమ్మరన్న ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విశాఖ కు వెళ్లి సమీక్ష సమావేశం నిర్వహించారు చంద్రబాబు. వ… Read More
‘గూండాగిరీ నడవదు! కేంద్రం ఏం చేస్తోందో తెలియదా?. గోతికాడి నక్కల్లా పార్టీలు..!! ’: సమ్మెపై కేసీఆర్హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త… Read More
0 comments:
Post a Comment