Friday, March 13, 2020

ఏపీ స్ధానిక పోరులో అభ్యర్ధులకు సవతి పోరు.. ఎక్కడెలా ముంచుతుందో తెలియక టెన్షన్..

ఏపీ స్ధానిక ఎన్నికల్లో అభ్యర్ధులకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రత్యర్ధులతో పాటు మరో కొత్త ప్రత్యర్ధి పరిచయం కానున్నారు. ఆ ప్రత్యర్ధి ఇతర ప్రత్యర్ధుల్లా కాకుండా సైలెంట్ గా ఫలితాలను తారుమారు చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. దీంతో అభ్యర్ధుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. అయితే కనిపించే ప్రత్యర్ధులతో కంటే ఈ కొత్త ప్రత్యర్ధితోనే ఎక్కువ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39OjksB

Related Posts:

0 comments:

Post a Comment