హైదరాబాద్: పేదలకు పది శాతం రిజర్వేషన్కు లోకసభ మంగళవారం ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణకు దాదాపు అన్ని పార్టీలు అంగీకరించాయి. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా, మజ్లిస్ పార్టీ వ్యతిరేకించింది. సస్పెన్షన్ కారణంగా టీడీపీ ఎంపీలు కీలక బిల్లుకు దూరంగా ఉన్నారు. బిల్లును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఈ బిల్లుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VEsOAj
ముందే మాట్లాడుకున్నాం, మోడీ సర్ దీనిని నిజం చేశారు, అద్భుతం: హీరో నిఖిల్ ప్రశంస
Related Posts:
త్వరలో జో బైడెన్ ప్రపంచ ప్రజాస్వామ్య సదస్సు: భారత్ కీలక పాత్రవాషింగ్టన్: అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన జో బైడెన్ ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలను ఒకేతాటిపై తీసుకొచ్చేందుకు ప్రయత్నాల… Read More
గజిని బిడెన్: అయిదు నిమిషాలకోసారి మెమరీ లాస్..డేటా క్రాష్: ఇక పెత్తనం అంతా కమలదే: కంగనాముంబై: అగ్రరాజ్యం అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ముచ్చట ఇంకా తీరనే లేదు.. ఇంకా ప్రమాణ స్వీకారం చేయనే లేదు. నాలుగేళ్ల పాటు అగ్రరాజ్యాన్ని ఏలాల్సిన… Read More
అతన్ని ముంబైకి ఇచ్చేయడం ఢిల్లీ క్యాపిటల్స్ స్వయంకృతాపరాధమే..!దుబాయ్: వరల్డ్ క్లాస్ బౌలర్, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ను ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్కు ఇవ్వడం ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన అతిపెద్ద తప్పిదమన… Read More
పార్టీల పేర్లతో జగన్ ఆసక్తికర ట్వీట్ -బైడెన్ ప్రస్తావన లేకుండా కమలపై కామెంట్స్ -కేటీఆర్ భిన్నంగాఅగ్రరాజ్యంగా దాదాపు అన్ని దేశాలపై ప్రభావం చూపుతుంది కాబట్టే అమెరికా ఎన్నికల ఫలితాలపై పలు దేశాల నేతలు తమ స్పందనలు తెలియజేస్తున్నారు. భారత్ తరఫున రాష్ట్… Read More
మర్డర్స్ మిస్టరీ: ఒకే ఇంట్లో మృతదేహాలు: తల పగిలి..రక్తపుమడుగులో: ఫ్యాన్కు వేలాడుతూకోల్కత: పశ్చిమ బెంగాల్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అయిదు మృతదేహాలు లభించాయి. కొద్దిరోజుల కిందట కనిపించకుండా పోయిన ఆ క… Read More
0 comments:
Post a Comment