హైదరాబాద్: పేదలకు పది శాతం రిజర్వేషన్కు లోకసభ మంగళవారం ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణకు దాదాపు అన్ని పార్టీలు అంగీకరించాయి. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా, మజ్లిస్ పార్టీ వ్యతిరేకించింది. సస్పెన్షన్ కారణంగా టీడీపీ ఎంపీలు కీలక బిల్లుకు దూరంగా ఉన్నారు. బిల్లును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఈ బిల్లుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VEsOAj
ముందే మాట్లాడుకున్నాం, మోడీ సర్ దీనిని నిజం చేశారు, అద్భుతం: హీరో నిఖిల్ ప్రశంస
Related Posts:
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు, హరీష్ రావు కీలకం కానున్నారా?హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు వచ్చే ఎన్నికల్లో మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారా? ఫెడరల్ ఫ్రంట… Read More
ఘోరం: ఆకలిని తట్టుకోలేక పురుగుల మందు తాగిన చిన్నారులుభోపాల్: మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో దారుణం జరిగింది. ఆకలికి తట్టుకోలేక చిన్నారులు పురుగుల మందు తాగారు. ఇది డిసెంబర్ 31వ తేదీన జరిగింది. ఈ విషయం త… Read More
ఇలాంటి నిర్ణయాలు చెల్లుబాటు కావు: ప్రకాశ్, అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లకు ఏఏపీ మద్దతున్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడంపై విపక్షాలు స్పందించాయి. వార్షికాదాయం రూ.8లక… Read More
రూటుమార్చిన జనసేనాని: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, పోరాట యాత్రలకు బ్రేక్!అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాల్లో ఇటీవలి వరకు ఆయన జనసేన పోరాట యాత్ర పేరిట పర్యటించారు… Read More
భారీ మెజార్టీతో గెలిచారు కానీ: టీఆర్ఎస్ ఎంపీలతో ప్రధాని మోడీ సరదాగా ఏమన్నారంటేహైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధానిని కలిసిన వారిలో వినోద్, జి… Read More
0 comments:
Post a Comment