హైదరాబాద్: పేదలకు పది శాతం రిజర్వేషన్కు లోకసభ మంగళవారం ఆమోదం తెలిపింది. రాజ్యాంగ సవరణకు దాదాపు అన్ని పార్టీలు అంగీకరించాయి. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా, మజ్లిస్ పార్టీ వ్యతిరేకించింది. సస్పెన్షన్ కారణంగా టీడీపీ ఎంపీలు కీలక బిల్లుకు దూరంగా ఉన్నారు. బిల్లును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఈ బిల్లుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VEsOAj
ముందే మాట్లాడుకున్నాం, మోడీ సర్ దీనిని నిజం చేశారు, అద్భుతం: హీరో నిఖిల్ ప్రశంస
Related Posts:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం ... నీట మునిగిన గ్రామాలు, కాలనీలలో సహాయక చర్యలుఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరంలోని కాలనీలు నీటమునిగాయి. వాగులు… Read More
Onions virus: కరోనాతో జట్టుపీక్కుంటే కొత్త లొల్లి, ఉల్లిలో కొత్త వైరస్ !, అమెరికా, కెనడాలో బ్యాన్ !కాలిఫోర్నియా/ కెనడా/ అమెరికా: ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ విరుగుడుకు మందు కనిపెట్టాలని శాస్త్రవేత్… Read More
కమలా హ్యారిస్ కంటే నా వెంటే భారతీయులు, ఆమె బిడెన్ కన్నా దారుణం- ట్రంప్ కామెంట్స్...అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తగ్గర పడుతున్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా భారతీయ-జమైకా మూలాలున్న డెమోక్రాట్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హ్యారి… Read More
స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం: పెద్ద కుట్ర: జగన్ ఇమేజ్కు డ్యామేజ్: మా నమ్మానికీ: హీరో రామ్విజయవాడ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై ప్రముఖ నటుడు రామ్ పోతినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఈజ్ వాచింగ్ పేరుతో హ్యాష్ట్… Read More
తెలంగాణాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇలా .. ప్రగతి భవన్ లో కేసీఆర్ , సిరిసిల్లలో కేటీఆర్74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈసారి కరోనావ్యక్తి నేపథ్యంలో, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తెలం… Read More
0 comments:
Post a Comment