హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. సర్పంచులకు ఎన్నికలు లేకుండా.. చాలాచోట్ల ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోకుండా వేలం పాటలకు సిద్ధమయ్యారు. పంచాయతీకి ఎవరూ ఎక్కువ మొత్తం ఇవ్వడానికి ముందుకొస్తారో.. వారికే సర్పంచ్ కుర్చీ. ఇక వార్డుమెంబర్లను కూడా వేలం పాటలోనే ఎంపిక చేయడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయట. అయితే ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VDOkVL
Wednesday, January 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment