ఈ ఏడాది చలికాలం వింతైన అనుభవాలు చూపిస్తోంది. చలికాలం ప్రారంభమైన మొదట్లో అంతగా ప్రభావం చూపలేదు. దీంతో ఈసారి చలి తక్కువగా ఉంటుందని చాలామంది భావించారు. అయితే పెథాయ్ తుపాను తర్వాత చలికాలం ట్రెండ్ మారింది. ఎన్నడూలేనంతగా తెలంగాణలోని కొన్నిచోట్ల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. నార్మల్ చలి ఉండే ప్రాంతాల్లోని ప్రజలు సైతం ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Qz5U9u
Wednesday, January 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment