Wednesday, December 4, 2019

అందర్నీ కలిపే దహనం చేయండి: ‘మాస్ మర్డర్స్, సూసైడ్’ వ్యాపారవేత్త చివరి కోరికలివే..

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో జరిగిన సామూహిక హత్యలు, ఆత్మహత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కాగా, ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఓ వ్యాపారవేత్త తన భార్యతోపాటు ముగ్గురు పిల్లలను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YkVkZh

Related Posts:

0 comments:

Post a Comment