కరోనా బాధిత రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,999 కేసులు, 77 మరణాలు నమోదయ్యాయి. గత మూడు వారాలుగా ప్రతిరోజూ కొత్త కేసులు 10వేలకు తగ్గకుండా వస్తుండటం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hpRWEt
ఏపీలో కరోనా: కొత్తగా 9,999 కేసులు - డిశ్చార్జీల్లోనూ రికార్డు - ఉభయగోదావరిలో భయానకం
Related Posts:
హుజుర్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం : కేటీఆర్హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో భాగంగా సన్న… Read More
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు లేవు : బెయిల్ ఇవ్వాలని చిదంబరం వాదనలుఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు వ్యతిరేకంగా ఒక్క ఆరోపణ కూడా లేదన్నారు మాజీ కేంద్రమంత్రి చిదంబరం. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఇవాళ ఢిల్ల… Read More
షాకింగ్: ఎంఆర్ఐ మెషీన్లో పేషెంట్ను మర్చిపోయారు!, ఊపిరాడక..ఛండీగఢ్: హర్యానాలోని ఓ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం మీదకి తెచ్చింది. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తామని మెషీన్లోకి పంపించిన వైద్య… Read More
ఎస్సైనే చంపేందుకు యత్నించిన దొంగలు... హైదరాబాద్ నగరశివారులో ఘటనహైదరాబాద్ మహనగరంలో పోలీసులు దోంగలకు ఓవైపు చుక్కలు చూపిస్తుంటే..అందుకు విరుద్దంగా ఓ దొంగల ముఠా పోలీసు అధికారిపైనే హత్యయత్నం చేసి సంచలనం సృష్టించారు.… Read More
ఈసీ అశోక్ లావాసా భార్య ఆదాయంపై ఐటీ శాఖ నజర్ : నోటీసులు జారీకేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావాసా భార్య నోవల్ సింఘాల్ లావాసా ఆదాయంపై ఐటీ విభాగం దృష్టిసారించింది. ఆమె ఆదాయంలో తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించా… Read More
0 comments:
Post a Comment