న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనావైరస్. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. అయితే, ఇప్పటి వరకు పూర్తిస్థాయి వ్యాక్సిన్ మాత్రం మార్కెట్లోకి రాలేదు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో కోవిడ్ వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విషాదం: కరోనా మందంటూ తండ్రికి విషం తాగించి యువకుడు ఆత్మహత్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3imEpyI
Friday, September 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment