బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాండ్యా నగర శివారు గుట్టల్లోని శ్రీ అరకేశ్వర ఆలయంలోని ముగ్గురు అర్చకులు దారుణంగా హత్య చేయబడ్డారు. వారిని దుండుగులు బండరాళ్లతో కొట్టిచంపారు. ఆలయ ద్వారాలు తెరిచిన గ్రామస్తులు ఈ దారుణం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతులను గణేష్, ప్రకాశ్, ఆనంద్లుగా గుర్తించారు. ఆలయ కాపాలాగ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mg6Uk8
Friday, September 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment