Friday, September 11, 2020

మరో ఘోరం: మాండ్యా ఆలయంలో ముగ్గురు అర్చకుల దారుణ హత్య, హుండీల దోపిడీ

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాండ్యా నగర శివారు గుట్టల్లోని శ్రీ అరకేశ్వర ఆలయంలోని ముగ్గురు అర్చకులు దారుణంగా హత్య చేయబడ్డారు. వారిని దుండుగులు బండరాళ్లతో కొట్టిచంపారు. ఆలయ ద్వారాలు తెరిచిన గ్రామస్తులు ఈ దారుణం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతులను గణేష్, ప్రకాశ్, ఆనంద్‌లుగా గుర్తించారు. ఆలయ కాపాలాగ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mg6Uk8

Related Posts:

0 comments:

Post a Comment