బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాండ్యా నగర శివారు గుట్టల్లోని శ్రీ అరకేశ్వర ఆలయంలోని ముగ్గురు అర్చకులు దారుణంగా హత్య చేయబడ్డారు. వారిని దుండుగులు బండరాళ్లతో కొట్టిచంపారు. ఆలయ ద్వారాలు తెరిచిన గ్రామస్తులు ఈ దారుణం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతులను గణేష్, ప్రకాశ్, ఆనంద్లుగా గుర్తించారు. ఆలయ కాపాలాగ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mg6Uk8
మరో ఘోరం: మాండ్యా ఆలయంలో ముగ్గురు అర్చకుల దారుణ హత్య, హుండీల దోపిడీ
Related Posts:
కేసీఆర్ ఋణం తీర్చుకోలేనన్న రాజయ్య .. నేను ఏ వ్యాఖ్యలు చెయ్యలేదన్న మాజీ మంత్రిటిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే , మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ… Read More
పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాట్లను వీడీయోలతో సహా బయటపెట్టిన భారత ఆర్మీ...!కశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత పాకిస్థాన్ అనేక కుయుక్తులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలోనే భారత్లోకి పాకిస్థాన్ ఉగ్రవాదులను చొప్… Read More
విక్రమ్ ల్యాండర్ అంటూ ఫేక్ ఫొటోలు వైరల్: అసలు అదేంటంటే..?న్యూఢిల్లీ: ఇప్పుడు దేశ వ్యాప్తంగా చంద్రయాన్-2 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ గురించిన చర్చే జరుగుతోంది. దీంతో సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన వార… Read More
ఊరేగింపులో ఏనుగుల బీభత్సం: తొక్కిసలాట..భక్తులకు గాయాలు!కొలంబో: ఊరేగింపుగా వెళ్తోన్న రెండు ఏనుగులు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించాయి. ఊరేగింపును ఆసక్తిగా తిలకిస్తున్న భక్తులపై పరుగులు తీశాయి. ఈ ఘటనలో 17 మంది … Read More
అది నచ్చడం లేదు, అందుకే పెయిడ్ ఆర్టిస్టులతో శిబిరాలు: చంద్రబాబుపై సుచరిత ఫైర్అమరావతి: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. సీఎం వై… Read More
0 comments:
Post a Comment