నవ్యాంధ్రలో రాజధాని పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి. రాజధాని ముఖచిత్రంపై గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని టీడీపీ తెలిపింది. ఆ వెంటనే రాజధాని ప్రాంత రైతులు 'రాజధాని నిజస్వరూపం'పేరుతో సదస్సు నిర్వహిస్తున్నారు. దీంతో అమరావతిలో రాజధాని రాజకీయాలు చలిలో కూడా వేడి పుట్టిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YhOeov
Wednesday, December 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment