Tuesday, December 10, 2019

పంతం నెగ్గించుకున్న విద్యార్థులు... ముస్లిం ప్రోఫెసర్‌ను తప్పించిన యూనివర్శిటి

హిందూ బనారస్ విశ్వవిద్యాలయంలో చెలరేగిన వివాదానికి యూనివర్శిటీ అధికారులు ఫుల్‌స్టాప్ పెట్టారు. సంస్కతం డిపార్ట్‌మెంట్‌లో ఫ్రోఫెసర్‌గా చేరిన ముస్లిం ఫ్రోఫెసర్ ఫిరోజ్ ఖాన్‌ను తప్పించారు. గత పదిరోజులుగా యూనివర్శిటి విద్యార్థులు ఆందోళన బాటపట్టడడంతో ఆయన దాన్ని నుండి తప్పుకున్నారు. అయితే అదే యూనివర్శిటిలో ఇతర ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న సంస్కృతం సబ్జెక్టును భోదించేందుకు యూనివర్శిటి అధికారులు, విద్యార్థుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RCjZav

Related Posts:

0 comments:

Post a Comment