సొంతంగా క్లినిక్ను నడుపుతున్న డాక్టర్లు జరభద్రం. ఎప్పుడైనా ఎవరినుంచైనా సరే జబ్బు చేసింది వెంటనే ఇంటికి వచ్చి చూడాలని ఫోన్ వస్తే జాగ్రత్తతో వ్యవహరించండి. జాగ్రత్తగా ఉండకపోతే హూష్ ఫటాక్ అవుతారు. జేబులకు చిల్లు పడుతుంది.. మళ్లీ అదే ఫోన్ నుంచి కాల్స్ వస్తాయి.. మళ్లీ ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందే. ఇందుకు నిదర్శనం కోల్కతాలో జరిగిన ఘటనే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RCjZr1
జరభద్రం: ఫోన్ వచ్చిందని వెళ్లిన డాక్టర్.. తీరా వెళితే బట్టలు విప్పమన్నారు ఆ తర్వాత..!
Related Posts:
మోటారుబైక్ బాంబు పేలుడు: ఆరుగురు మృతి, 10 మందికి గాయాలుక్వెట్టా: పాకిస్థాన్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ మోటారు బైక్లో పెట్టిన ఐఈడీ బాంబులను పేల్చడంతో ఆరుగురు మృతి చెందారు. … Read More
APSET-2020:లెక్చరర్లు, ప్రొఫెసర్ల అర్హత పరీక్షకు ఆంధ్రా యూనివర్శిటీ నోటిఫికేషన్ విడుదలఏటా వివిధ జూనియర్ కాలేజీలు యూనివర్శిటీల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ సెట్ నోటిఫికేషన్ను ఆంధ్రా యూనివర్శిట… Read More
విజయసాయిరెడ్డి.. ఇంకా పులుపు చావలే - అమరావతిలో సునామి - టీడీపీ ఫైర్ - గోల్కొండను లోకేశ్ కట్టాడా?ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. విశాఖపట్నానికి ఈస్టరన్ నేవీ కమాండ్ తెచ్చింది తానే అ… Read More
తెలంగాణలో మరో కరోనా వారియర్ బలి - మహబూబాబాద్ డీఎస్పీ శశిధర్ మృతిరాష్ట్రంలో కరోనా మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తున్నది. కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ లో ఉన్న మరో వారియర్ … Read More
ఆ శునకాల మౌన రోదన హృదయ విదారకం ...కేరళ కొండ చరియలు విరిగి పడిన ప్రమాదంకేరళ రాష్ట్రంలో మున్నార్ సమీపంలో ఉన్న పెట్టిముడి ప్రాంతంలోని రాజమలైలో భారీవర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు మృతి చ… Read More
0 comments:
Post a Comment