కరోనాపై పోరులో భారత్ అన్ని వనరులను ఉపయోగించుకుంటోంది. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. ఆసుపత్రుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. రైళ్లల్లోనూ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసి ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు సిద్దమవుతంది. తాజాగా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ESIC) సైతం కరోనా నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XoObZM
ఆ 8 ఈఎస్ఐ ఆసుపత్రులు ఇక కోవిడ్-19 ఆసుపత్రులు.. ఎక్కడెక్కడంటే..?
Related Posts:
ఫోర్బ్స్లో తెలంగాణ కీర్తి పతాక.. యువ ప్రతిభావంతుల జాబితాలో చోటు.. ఎవరంటే..అంతర్జాతీయ యవనికపై తెలంగాణ కీర్తి పతాక రెపరెపలాడింది. ఫోర్స్బ్ జాబితాలో తెలంగాణ యువతికి చోటు లభించింది. 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాలో కీర్తిరెడ్డి… Read More
కరోనావైరస్ ICMR సెరో సర్వే: 'భారతదేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరికి కోవిడ్'భారతదేశంలోలో 21 శాతానికిపైగా ప్రజలు కోవిడ్ -19 బారిన పడ్డారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వేలో తేలింది. 28… Read More
జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు: లక్షల కోట్లు కొట్టేద్దామని ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డావా?టిడిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జగన్ సర్కార్ ని టార్గెట్ చ… Read More
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనక సీఎం జగన్ హస్తం..? అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలువిశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం అగ్గిరాజేస్తోంది. ప్రత్యేక హోదా గురించి కాక.. విశాఖ ఉక్కుపై ఏపీ నేతలు పోరుబాట పట్టారు. కానీ కేంద్రం మాత్రం పట్ట… Read More
మంత్రి పెద్దిరెడ్డి హౌస్ అరెస్టుకు ఎస్ఈసీ ఆదేశాలు... డీజీపీ గౌతమ్ సవాంగ్ రియాక్షన్ ఇదే....ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి,ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు మధ్య అనునిత్యం పెద్ద యుద్దమే నడుస్తోంది. ఎన్నికల షెడ్య… Read More
0 comments:
Post a Comment