తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులన్నీ బయట నుంచి వచ్చినవారివి.. లేదా వారి కాంటాక్ట్లో ఉన్నవారివేనని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లు,మర్కజ్ వెళ్లి వచ్చినవారి వల్లే పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదన్నారు. ఇప్పటినుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ ఏప్రిల్ 24 వరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JQexeS
Thursday, April 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment