తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులన్నీ బయట నుంచి వచ్చినవారివి.. లేదా వారి కాంటాక్ట్లో ఉన్నవారివేనని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లు,మర్కజ్ వెళ్లి వచ్చినవారి వల్లే పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదన్నారు. ఇప్పటినుంచి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ ఏప్రిల్ 24 వరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JQexeS
కరోనా : మంచి కబురు చెప్పిన ఈటెల.. కానీ లైట్ తీసుకోవద్దని హెచ్చరిక..
Related Posts:
కొత్త ముఖ్యమంత్రి కరోనా పాజిటివ్: చెన్నై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సచెన్నై: పుదుచ్చేరి కొత్త ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది. దీనితో … Read More
రెండు రోజులే గ్యాప్: పెట్రోల్, డీజిల్ మళ్లీ భగ్గు: ఈ సారి మరింత: లీటర్ రూ.103కు దగ్గరగాన్యూఢిల్లీ: ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు మొలిచాయి. వరుసగా నాలుగు రోజుల పాటు వాహనదారుల వీపు విమానం మోత మోగించిన చమురు సంస్థలు.. రెండు రోజుల విరామం అనంతరం మ… Read More
Actress: నటి తల్లికి సీరియస్, హ్యాండ్ ఇచ్చిన ఫ్రెండ్స్, రూ. లక్షల బిల్లు కట్టిన టాప్ హీరో, వైరల్!బెంగళూరు: తల్లి అనారోగ్యంతో ఆసుపత్రి పాలైతే సహాయం చేస్తామని చెప్పిన స్నేహితులు, బంధువులు అందరూ చేతులు ఎత్తేయడంతో ఆ నటి తల్లడిల్లిపోయింది. కరోనా వైరస్ … Read More
కరోనా ఆంక్షల వలయంలో దేశం: లాక్డౌన్/కర్ఫ్యూలోనే 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలున్యూఢిల్లీ: భారతదేశంలో సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాలు కట్టడి చర్యలు చేపడుతున్నాయి. లాక్డౌన్, కర్ఫ్యూలతోపాటు అ… Read More
పక్క రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికీ వ్యాక్సిన్: స్టాక్ ఉన్నంత వరకేబెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రోజూ 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం..ఒక్క రోజు వ్యవధిల… Read More
0 comments:
Post a Comment