అమరావతి: కరోనావైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న దేవాలయాల్లో పనిచేసే అర్చకుల సంక్షేమం కోసం 'అర్చక వెల్ఫేర్ ఫండ్' ద్వారా ఒక్కొక్కరికి రూ. 5వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు వివరాలను దేవాదాయ శాఖ మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JOsBG1
జగన్ సర్కారు కీలక నిర్ణయం: ఆలయ అర్చకులకు ఒక్కొక్కరికి రూ. 5వేలు
Related Posts:
సంచైతకు తొలి విజయం- కేంద్రం ప్రశంసలు...ప్రసాద్ పథకానికి ఎంపికైన సింహాచలం ఆలయం..సంచలన రీతిలో విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టుతో పాటు విశాఖలోని సింహాచలం ఆలయ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన పూసపాటి వంశ వారసురాలు సంచైత గజపతిరాజు తనదైన … Read More
నేటి నుంచే అందుబాటులోకి హైదరాబాద్ హెటిరో ‘ఫావివిర్’ ఔషధంన్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాధి చికిత్సలో వాడే ఫావిపిరావిర్ ఔషధాన్ని భారత్లో విక్రయించేందుకు హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్కు అనుమతి లభించిన నేపథ్యంలో మార్క… Read More
ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 10వేలకుపైగా పాజిటివ్ కేసులు, 65 మంది మృతి, జిల్లాల వారీగా..అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శ… Read More
ఆర్మీలో ఉద్యోగాలు: ఇంజినీరింగ్ చదివారా..పోనీ ఫైనలియర్లో ఉన్నారా అప్లయ్ చేయండి..!ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కింద షార్ట్లిస్టు అయ్యే అభ్యర్థులు ఇండియన్ మిలటరీ అకాడెమీ డెహ్రాడూన్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు జూ… Read More
అనూహ్య ఘటన.. ఆటో ఎక్కి హైడ్రామా... పోలీసులకే గన్ ఎక్కుపెట్టి...దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(జూలై 29) పట్టపగలు ఓ హైడ్రామా చోటు చేసుకుంది. ఆటో ఎక్కిన ఓ యువకుడు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి డ్రైవర్ను బెదిరించి రూ.8… Read More
0 comments:
Post a Comment