విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో అనుమతులు లేని మైనింగ్లకు చెక్ పెట్టింది ప్రభుత్వం. గత కొద్దిరోజులుగా గిరిజనులు నివాసముండే ప్రాంతాల్లో గ్రనైట్ మైనింగ్ జరుగుతోంది. అయితే దీనిపై పలువురు సామాజిక కార్యకర్తలు ఆదివాసీలతో కలిసి పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం రాగానే ఆదివాసీల వేదన విని వెంటనే మైనింగ్ ఆపివేయాలంటూ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Z1MuyJ
ఆదివాసీల విజయం: ఆ ప్రాంతంలో మైనింగ్ అనుమతులకు నో చెప్పిన జగన్ సర్కార్
Related Posts:
జగన్ మెచ్చిన ఆ ఐదుగురు మంత్రులు..! పూర్తి స్థాయిలో ఉండేదీ వారేనట..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి పాలనలో సీఎం జగన్ మెహన్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో అటు మంత్రులు గాని, ఇటు అదికారులు గాని ఎవ్వరూ కూడా… Read More
ఎఎస్సై ప్రమోషన్.. అంతలోనే దుర్మరణం.. లారీ టైర్ల కింద పడ్డ లేడీ హెడ్ కానిస్టేబుల్..!పిఠాపురం : మనుషులతో విధి ఆడే నాటకం విచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు అదృష్టం ఇచ్చినట్లే ఇచ్చి.. ఆ వెంటనే దురదృష్టం కూడా కట్టబెడుతుంది. అదే కోవలో ఉన్న… Read More
ఉగ్రవాదం, అవినీతిలపై పోరు ఆగదు: ఫ్రాన్స్లో ప్రధాని మోడీ ప్రసంగంప్యారిస్: 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమకు కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే అది ప్రభుత్వ ఏర్పాటు కోసమే ఇచ్చి… Read More
ఢిల్లీ టీటీడీ శ్రీవారి ఆలయంలో గోల్మాల్..!! 4 కోట్ల మేర అక్రమాలు: ఉన్నతాధికారిపైన ఆరోపణలు..!!శ్రీవారి పేరుతో అక్రమాలకు పాల్పడిన ఘటన వెలుగు లోకి వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఈ గోల్ మాల్ లో స్వయంగా ఒక ముఖ్య అధికారి పేరు ప్రచారంలోకి వచ్చింది… Read More
సరికొత్త భారత్ను నిర్మిస్తున్నాము... ప్రధాని మోడీభారత దేశంలో తాము ప్రభుత్వాన్ని మాత్రమే ఏర్పాటు చేయలేదని, సరికొత్త భారత దేశాన్ని నిర్మిస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని… Read More
0 comments:
Post a Comment