క్వెట్టా: పాకిస్థాన్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ మోటారు బైక్లో పెట్టిన ఐఈడీ బాంబులను పేల్చడంతో ఆరుగురు మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ఘటన పాకిస్థాన్ నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్లో సోమవారం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్కు సరిహద్దుగా ఉన్న చమన్ పట్టణంలో పేలుడు సంభవించినట్లు సీనియర్ పోలీసు అధికారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aeeDt7
మోటారుబైక్ బాంబు పేలుడు: ఆరుగురు మృతి, 10 మందికి గాయాలు
Related Posts:
హైదరాబాద్లో అర్ధరాత్రి రౌడీ షీటర్ దారుణ హత్య...హైదరాబాద్లో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు అన్నాదమ్ములు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. హత్యానంతరం రౌడీ షీటర్ తల్లికి ఫోన్ చేసి చెప్పి మరీ పరా… Read More
రఘురామ లేఖకు సాయిరెడ్డి సమాధానం చెప్పే దమ్ముందా? ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శివా? బుద్దా ఫైర్‘‘ఎన్నికల సంఘం చేత ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎన్నికల్లో పోటీ చేశాను. ఇప్పుడేమో వైఎస్సార్ కాంగ్… Read More
తమిళ రాజకీయాల్లో కుదుపు: శశికళ ఆగమనం: వచ్చేనెలే విడుదల: బీజేపీ నేత ట్వీట్ చేయడంపైచెన్నై: తమిళనాడు రాజకీయాల్లో హీటెక్కబోతున్నాయి. అధికార అన్నా డీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న శశికళ నటరాజన… Read More
భారత్లో కోవిడ్-19కు 100 రోజులు పూర్తి... ఆ హాస్పిటల్ ఎదుర్కొన్న సవాళ్లేంటి..?ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్.. భారత్లోకి ప్రవేశించి వంద రోజులు పూర్తి చేసుకుంది. అంటే భారత్లో తొలి కరోనావైరస్ కేసు నమోదై వంద రోజులు పూర్తయ్యా… Read More
గాల్వన్ ఘర్షణ: అమరుడైన మరో జవాను, తోటి సైనికులను కాపాడే యత్నంలో గాయాలుముంబై: సరిహద్దులో భారత్-చైనాల మధ్య జూన్ 15న చోటు చేసుకున్న ఘర్షణలో మరో జవాను అమరుడయ్యారు. ఈ ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లు అమరులైన విష… Read More
0 comments:
Post a Comment