క్వెట్టా: పాకిస్థాన్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ మోటారు బైక్లో పెట్టిన ఐఈడీ బాంబులను పేల్చడంతో ఆరుగురు మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ఘటన పాకిస్థాన్ నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్లో సోమవారం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్కు సరిహద్దుగా ఉన్న చమన్ పట్టణంలో పేలుడు సంభవించినట్లు సీనియర్ పోలీసు అధికారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aeeDt7
Monday, August 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment