క్వెట్టా: పాకిస్థాన్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ మోటారు బైక్లో పెట్టిన ఐఈడీ బాంబులను పేల్చడంతో ఆరుగురు మృతి చెందారు. 10 మందికి గాయాలయ్యాయి. ఈ పేలుడు ఘటన పాకిస్థాన్ నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్లో సోమవారం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్కు సరిహద్దుగా ఉన్న చమన్ పట్టణంలో పేలుడు సంభవించినట్లు సీనియర్ పోలీసు అధికారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aeeDt7
మోటారుబైక్ బాంబు పేలుడు: ఆరుగురు మృతి, 10 మందికి గాయాలు
Related Posts:
కరోనాకే చుక్కలు చూపించారు.. వైరస్ నియంత్రణలో ఆదర్శం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్..సింగపూర్.. దక్షిణ ఆసియాలోనే అతి చిన్నదైన ఈ ద్వీపదేశం.. సున్నా నుంచి సంపన్నదేశంగా ఎదిగింది. కేవలం 704 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణం, 57 లక్షల జనాభాతో ఎకాన… Read More
ఏప్రిల్ 5న రాత్రి దీప ప్రజ్వలనకు ప్రధాని పిలుపు..జ్యోతిష్యం ఏం చెబుతోంది ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
పవన్ కళ్యాణ్ భారీ విరాళాలు: పీఎం కేర్స్తోపాటు తెలుగు రాష్ట్రాలకు, జగన్ సర్కారుపై ఫైర్హైదరాబాద్/అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనవంతుగా కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ… Read More
కరోనా పేషెంట్ల వద్దకు భయంభయంగా.. ఏపీలో వైద్యులకు అరకొర సదుపాయాలు..ఏపీలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఇటు ప్రభుత్వాన్ని, అటు వైద్యులను కూడా టెన్షన్ లోకి నెడుతున్నాయి. గతంలో ఈ స్ధాయిలో విపత్తులను ఎదుర్క… Read More
CBSE క్లారిటీ: 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఇప్పుడు కాదు.. ఎప్పుడో తెలుసా..?న్యూఢిల్లీ: ఏప్రిల్ 22, 2020 నుంచి సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ను నిర్వహిస్తోందన్న వార్త షికారు చేస్తోంది. అంతేకాదు పరీక్షల పేపర్ల… Read More
0 comments:
Post a Comment