Monday, August 10, 2020

తెలంగాణలో మరో కరోనా వారియర్ బలి - మహబూబాబాద్ డీఎస్పీ శశిధర్​ మృతి

రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరింత వేగంగా విస్తరిస్తున్నది. కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ లో ఉన్న మరో వారియర్ వైరస్ కాటుకు గురికావడం విషాదకరంగా మారింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) శశిధర్ కరోనాతో ప్రాణాలు విడిచారు. విజయసాయిరెడ్డి.. ఇంకా పులుపు చావలే - అమరావతిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kuY0hA

0 comments:

Post a Comment