Monday, August 10, 2020

విజయసాయిరెడ్డి.. ఇంకా పులుపు చావలే - అమరావతిలో సునామి - టీడీపీ ఫైర్ - గోల్కొండను లోకేశ్ కట్టాడా?

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. విశాఖపట్నానికి ఈస్టరన్ నేవీ కమాండ్ తెచ్చింది తానే అంటూ మాజీ ఎంపీ సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలైన తర్వాత.. ఎవరెవరు చరిత్రాత్మక పనులు చేపట్టారనేదానిపై నేతల మధ్య వాదప్రతివాదాలు ఇంకాస్త వేడెక్కాయి. ఈ క్రమంలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XLOWeN

Related Posts:

0 comments:

Post a Comment