ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావోలో జరిగిన రేప్ కేసు ఘటనకు సంబంధించిన విచారణ తీరుపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే కేసులో ఉండటం వల్లనే విచారణ, దోషులకు శిక్ష విషయంలో జాప్యం జరుగుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నావో కేసు విచారణను 45 రోజుల్లోగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35ZKA5e
రేప్ కేసు విచారణ ఆలస్యంపై ప్రియాంక గాంధీ ఆగ్రహం.. ఎమ్మెల్యే కారణంగానే అంటూ..
Related Posts:
జేసీ హల్చల్: దేశద్రోహం చేశానా..? రోజంతా నిర్బంధించారు, రియాక్షన్ తప్పదు, జగన్పై ఫైర్వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. జగన్ సర్కార్ దుర్మార్గపు పనులు చేస్తోందని విరుచుకుపడ్డారు. కక్షసాధింపు చర్యలు సరికాదని..… Read More
ట్యాంక్బండ్పై ముస్లింల గర్జన, సీఏఏ; ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా గళమెత్తిన యువత...పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిష్టర్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లింలు భారీ ర్యాలీ తీశారు. ఇందిరాపార్క్ నుంచి ట్యాంక్ బండ్ పైకి వేలాది మంది… Read More
కిషన్ రెడ్డి కాళ్లు పట్టుకొని..కన్నీటి పర్యంతమై: రాజధాని మార్చవద్దంటూ: రైతులకు మంత్రి హామీ..!ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని కలిసారు. ఆయన కాళ్లను పట్టుకొని ఉద్వేగానికి లోనయ్యారు. రాజధాని తరలించకుండా చూడాలని ప్రాధ… Read More
సొంత ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం సచిన్ సంచలన వ్యాఖ్యలుజైపూర్: రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటలోని జేకే లోన్ ప్రభుత్వ ఆస్పత్రిలో … Read More
అక్కడ 'రామ' కలిసిరావట్లేదు.. ఆ పేరును మార్చాలనుకుంటున్న బీజేపీ సర్కార్..'రామ' అన్న పేరు బీజేపీకి ఎంత పెద్ద బ్రాండ్ అన్నది అందరికీ తెలిసిందే. కానీ విదేశీ పెట్టుబడుల విషయంలో మాత్రం ఆ పేరు అంతగా కలిసిరావట్లేదట. రామ ఏంటీ.. విద… Read More
0 comments:
Post a Comment