ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావోలో జరిగిన రేప్ కేసు ఘటనకు సంబంధించిన విచారణ తీరుపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే కేసులో ఉండటం వల్లనే విచారణ, దోషులకు శిక్ష విషయంలో జాప్యం జరుగుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నావో కేసు విచారణను 45 రోజుల్లోగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35ZKA5e
రేప్ కేసు విచారణ ఆలస్యంపై ప్రియాంక గాంధీ ఆగ్రహం.. ఎమ్మెల్యే కారణంగానే అంటూ..
Related Posts:
నరేంద్ర మోదీ అరుదైన రికార్డు - పాలకుడిగా 20 ఏళ్ల ప్రస్థానం - తొలిసారి హైడ్రామా - ఆపై జనామోదంతోప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓట్లతో గెలిచి, సుదీర్ఘకాలం పరిపాలకులుగా వ్యవహరించిన అరుదైన రికార్డును భారత ప్రధాని నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. వరుసగ… Read More
శశికళకు ఐటీ శాఖ భారీ షాక్: రూ. 2వేల కోట్ల ఆస్తులు అటాచ్చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళకు ఆదాయపుపన్ను శాఖ(ఐటీ) భారీ షాకిచ్చింది. రూ. 2వేల కోట్ల విలువైన ఆమె ఆస్తులను బినామ… Read More
104 సీట్లలో విక్టరీ: బల్దియా ఎన్నికల్లో విజయంపై తలసాని ధీమా..గ్రేటర్ ఎన్నికల నగారా మోగనుంది, నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. మెజార్టీ సీట్… Read More
ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ పై నుంచి పడిపోయిన కానిస్టేబుల్.. తీవ్రగాయాలతో మృత్యువాతఐపీఎల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్.. చూస్తుంటే ఆ మజానే వేరు. బంతి బంతికి ఉత్కంఠ. నరాలు తెగేంత టెన్షన్. దానిని మించిన ఎంజాయ్ ఏముంటుంది. అయితే కొన్నిసార్లు… Read More
కరోనావైరస్: 18 రాష్ట్రాల్లో 85 శాతానికిపైగా రికవరీ, ఏపీ సహా ఆ రాష్ట్రాల్లో 90శాతానికిపైగా..న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో రికవరీ రేటు కూడా పెరుగుతుండటం గమనార్హం. గత వారం పది రోజులుగా దేశంలో కోలుకుంటున్నవారి స… Read More
0 comments:
Post a Comment