హైదరాబాద్ : ఏదైనా రాజకీయ పార్టీలోని సామాన్య కార్యకర్త మీద ఆరోపణలు చెలరేగినా, వదంతులు వ్యాపించినా, ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించినా అంతగా ప్రాముఖ్యత ఉండదు. అవే ఆరోపణలు ఓ ముఖ్యమంత్రిపై వస్తే మాత్రం పెద్ద సంచలనంగా మారుతుంటాయి. అందుకు ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరు గానీ, లేదా స్వయంగా ముఖ్యమంత్రి గానీ సమాధానం చెప్పి, చెలరేగిన ఉత్కంఠ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W7iOBj
కేసీఆర్,కేటీఆర్ ఇద్దరిదీ వ్యూహాత్మక నిశ్శబ్దమేనా.?కరోనా గురించి, కనపడకపోడం గురించి అదే చెప్తారా.?
Related Posts:
తెలంగాణలో కరోనా: తగ్గిన మరణాలు -కొత్తగా 276 కేసులు -16న గాంధీలో తొలి టీకా డోసురాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దాదాపు కంట్రోల్ లోకి వచ్చింది. టెస్టుల సంఖ్య యధావిధిగా కొనసాగుతున్నా, కొత్తగా వెలుగులోకి వస్తోన్న కేసుల సంఖ్య తగ్గుతోం… Read More
ఏ వ్యాక్సీన్ కావాలో నిర్ణయించుకునే అవకాశం లేదు : ప్రెస్ రివ్యూకరోనా వ్యాక్సినేషన్కు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో ఈ నెల 16వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్లను దాదాపు 3 కోట్ల మంది హెల్త్కేర్, ఫ… Read More
Trump Impeachment : ట్రంప్ భవిష్యత్తేంటి ? చర్యలపై ఉత్కంఠ- అత్యవసర భేటీకి సెనేట్ నోఅమెరికా అధ్యక్ష పదవిలో ఉంటూ కాబోయే అధ్యక్షుడు జో బైడెన్కు వ్యతిరేకంగా తన మద్దతుదారులను రెచ్చగొట్టిన వ్యవహారంలో ట్రంప్పై ప్రవేశపెట్టిన అభిశంసనను ప్రత… Read More
భారత్లో కరోనా: కొత్తగా 16,946 కేసులు, 198 మరణాలు - తొలిదశలో 1.65కోట్ల టీకా డోసులుఅమెరికా సహా పలు దేశాల్లో రెండో దశ కరోనా కేసులు విజృంభిస్తుండగా.. భారత్ లో మాత్రం వైరస్ విలయం కాస్త నిదానించింది. కొత్త కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్… Read More
శోభనం రాత్రే వరుడి ఆత్మహత్య -మేనమామ కూతురుతో ఇటీవలే పెళ్లి -నల్గొండ జిల్లాలో విషాదంకొత్త ఏడాది తొలివారంలోనే పెళ్లి చేసుకుని.. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ఆరంభించిన ఓ యువకుడు అనూహ్య రీతిలో శోభనం రాత్రి నాడే తనువు చాలించాడు. ఇంట్లో శో… Read More
0 comments:
Post a Comment