Friday, July 10, 2020

కేసీఆర్,కేటీఆర్ ఇద్దరిదీ వ్యూహాత్మక నిశ్శబ్దమేనా.?కరోనా గురించి, కనపడకపోడం గురించి అదే చెప్తారా.?

హైదరాబాద్ : ఏదైనా రాజకీయ పార్టీలోని సామాన్య కార్యకర్త మీద ఆరోపణలు చెలరేగినా, వదంతులు వ్యాపించినా, ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించినా అంతగా ప్రాముఖ్యత ఉండదు. అవే ఆరోపణలు ఓ ముఖ్యమంత్రిపై వస్తే మాత్రం పెద్ద సంచలనంగా మారుతుంటాయి. అందుకు ఆ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరు గానీ, లేదా స్వయంగా ముఖ్యమంత్రి గానీ సమాధానం చెప్పి, చెలరేగిన ఉత్కంఠ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W7iOBj

Related Posts:

0 comments:

Post a Comment