Friday, July 10, 2020

ఒకే చెట్టుకు ముగ్గురి మృతదేహాలు.. సోదరుడే హంతకుడు... బయటపడ్డ షాకింగ్ నిజాలు..

ఉత్తరప్రదేశ్‌లోని సంబల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో పారిపోయిందన్న కారణంతో తోడబుట్టిన సోదరుడే తన చెల్లెల్ని హతమార్చాడు. ఆమెనే కాదు,ఆమె ప్రేమించిన వ్యక్తిని కూడా చంపేశాడు. ఆపై ఓ చెట్టుకు మృతదేహాలను ఓ చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యలుగా చిత్రీకరించాడు. అయితే ఇదంతా తెలిసిన తమ్ముడు.. ఎక్కడ ఇవన్నీ బయటపడుతాయేమోనని చివరకు అతన్ని కూడా హత్య చేశాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gLtTzO

Related Posts:

0 comments:

Post a Comment