ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో పారిపోయిందన్న కారణంతో తోడబుట్టిన సోదరుడే తన చెల్లెల్ని హతమార్చాడు. ఆమెనే కాదు,ఆమె ప్రేమించిన వ్యక్తిని కూడా చంపేశాడు. ఆపై ఓ చెట్టుకు మృతదేహాలను ఓ చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యలుగా చిత్రీకరించాడు. అయితే ఇదంతా తెలిసిన తమ్ముడు.. ఎక్కడ ఇవన్నీ బయటపడుతాయేమోనని చివరకు అతన్ని కూడా హత్య చేశాడు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gLtTzO
ఒకే చెట్టుకు ముగ్గురి మృతదేహాలు.. సోదరుడే హంతకుడు... బయటపడ్డ షాకింగ్ నిజాలు..
Related Posts:
నకిలి ఐటీ దాడులు, ఎయిర్ పోర్ట్ కస్టమ్స్, సెంట్రల్ జీఎస్ టీ అధికారుల మీద ఎఫ్ఐఆర్ నమోదు!బెంగళూరు: నకిలి ఆదాయపన్ను సోదాలు (ఐటీ దాడులు) చేసిన కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు ఎయిర్ పోర్టు)కు చెందిన 21 మంది కష్టమ్స్ అధికారుల మీద కేస… Read More
వామ్మో.. ఎన్నికల అధికారుల పేరిటే ఫేక్ ఓటరు కార్డులు..! అప్లై చేసిన దొంగల కోసం పోలీసుల వేట..!!హైదరాబాద్: కాదేది మోసానికి అనర్హం అన్నట్టు ఎన్నికల ముఖ్య అదికారులనే టార్గెట్ చేసారు ఫేక్ రాయుళ్లు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్కుమార్… Read More
కేసీఆర్ \"హిందూగాళ్లు బొందుగాళ్లు\" వివరణ పై ఈసీ చర్యలు తీసుకుంటుందా...మీ అభిప్రాయం ఏమిటి..?పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కరీంనగర్ సభలో హిందూగాళ్లు బొందూ గాళ్లు అంటూ చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ ఎన్నికల సంఘాని… Read More
స్పీకర్ ఫై దాడి కేసు .. ఇనుమెట్లలో పోలీసుల గాలింపు .. ఉద్రిక్తతఏపీ స్పీకర్, సత్తెనపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కోడెలపై దాడి చేసింది ఎవరు ? ఎవరి ప్రోద్బలంతో దాడికి పాల్పడ్డారు ? వంటి అంశాలపై పోలీసులు దర్యాప్త… Read More
గెలుపు మూడ్లోకి వెళ్లిపోయిన వైసీపీ...జగన్ పీకేల ఫస్ట్ మీటింగ్లో ఏం జరిగింది...?ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఇక ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మే 23 వరకు ఫలితాల కోసం వేచిచూడాల్సిందే. ఈ క్రమంలోనే నేతలు నాయకులు తమ అంచనా… Read More
0 comments:
Post a Comment