Monday, December 2, 2019

ఏపీపీఎస్సీ ఛైర్మన్ ను తొలిగించాలి: లక్షలాది నిరుద్యోగులు నష్టపోయారు: గవర్నర్ వద్దకు చేరిన పంచాయితీ..

కొద్ది కాలంగా ప్రభుత్వంలో అంతర్గతంగా సాగుతన్న వ్యవహరం ఇప్పుడు గవర్నర్ వద్దకు చేరింది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ తీరు పైన ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం. అయితే తాజాగా ఏకంగా అయిదుగురు ఎమ్మెల్సీలు నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ ను తొలగించాలని గవర్నర్ హరిచందన్ కు ఐదుగురు పీడీఎఫ్ ఎమ్మెల్సీల ఫిర్యాదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lfb4b1

Related Posts:

0 comments:

Post a Comment