ఢిల్లీ : ఏటీఎంలో డబ్బులు దొంగిలించిన ఘటనల గురించి చాలానే విన్నాం. కానీ దొంగలు ఏకంగా ఏటీఎం మెషీన్ ను ఎత్తుకెళ్లిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ ద్వారాకాలోని నవాడా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దొంగలు ఎత్తుకెళ్లిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uhpgra
ఢిల్లీలో ఏటీఎం మెషీన్ ను ఎత్తుకెళ్లిన దొంగలు
Related Posts:
కారులో ఆధిపత్య పోరు .. టీఆర్ఎస్ నేతలను డామినేట్ చేస్తున్న ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుతెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నార్ధకం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నుండి వలసలను ప్రోత్సహించింది. కాంగ్రెస్ పార్టీ నుండి గెల… Read More
జంప్ జిలానీలకు హైకోర్టు షాక్ .. విలీన ఉత్తర్వులు రద్దు చేసే అధికారం కోర్టుకుందని వ్యాఖ్యతెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా దెబ్బ తింది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర… Read More
పెను తుఫానుగా మారి దూసుకొస్తున్న ఫొని, సముద్రం అల్లకల్లోలం, తీర ప్రాంతాలు అప్రమత్తంబంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుఫాను మంగళవారం రాత్రి పెను తుఫానుగా మారింది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో వాయువ్… Read More
కౌంట్డౌన్ స్టార్ట్: ఏపీలో మరో ఎన్నికల సమరం : 3న కీలక భేటీ..!ఏపిలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో మరో ఎన్నికల సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. సాధ్యమైనంత త్వరగా ఏపిల… Read More
మే నెలలో శుభ ముహుర్తాలు : వార, తిథుల ఆధారంగా మంచిరోజుల వివరాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 ముఖ్య సూచన :- మే 4 శనివారం నుండి వాస్తు (డొల్లు,నిజ) కర్తరి ప్రారం… Read More
0 comments:
Post a Comment