Wednesday, March 20, 2019

ఢిల్లీలో ఏటీఎం మెషీన్ ను ఎత్తుకెళ్లిన దొంగలు

ఢిల్లీ : ఏటీఎంలో డబ్బులు దొంగిలించిన ఘటనల గురించి చాలానే విన్నాం. కానీ దొంగలు ఏకంగా ఏటీఎం మెషీన్ ను ఎత్తుకెళ్లిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ ద్వారాకాలోని నవాడా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దొంగలు ఎత్తుకెళ్లిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uhpgra

Related Posts:

0 comments:

Post a Comment