రంగారెడ్డి/హైదరాబాద్: గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు నిర్మిస్తామని టీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఒక లక్ష ఎకరాలకు తగ్గకుండా వచ్చే రెండేళ్లలో కృష్ణా జలాలు ఇచ్చి రంగారెడ్డి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. కృష్ణా జలాల కోసం కోసం మా రంగారెడ్డి ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడిగారన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tf0rGk
16 ఎంపీలు గెలిస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా ఉరుక్కూంటూ వస్తది..! శంషాబాద్ సభలో కేటీఆర్.!!
Related Posts:
మనుషుల్లో మృగాడు.!ఒళ్లు జలదరింపజేసిన సంజయ్ మృత్యు క్రీడ.!అతని క్రూరత్వానికి కారణం అదేనా.?హైదరాబాద్ : పదునైన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ చట్టాలు, వేగవంతమైన విచారణ, చట్టానికి ఏదీ అతీతం కాదు, దేశంలో ముంబాయి తర్వాత పటిష్టంగా పనిచేసే తెలంగాణ పోలీసు … Read More
గ్రీన్ జోన్లలో గ్రీన్ సిగ్నల్..? జూలైలో స్కూల్స్ రీ ఓపెన్, 8 ఆ పై తరగతులు, 30 శాతం హాజరు...జూన్ నెల వచ్చేస్తోంది. ఈ మాసంలోనే దేశవ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకుంటాయి. అయితే కరోనా వైరస్ వల్ల కేజీ నుంచి తొమ్మిదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే ప్ర… Read More
ఆకలి కేకలు: రైల్వే స్టేషన్లో ఆహార ప్యాకేట్లను ఎత్తుకెళ్లిన వలస కూలీలు(వీడియో)న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక వలస కార్మికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు చేర్… Read More
తొలిరోజే భారీగా ఫ్లైట్ సర్వీసులు రద్దు.. ఎయిర్పోర్టుల్లో గందరగోళం..కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకుపైగా నిలిచిపోయిన విమానం సర్వీసులు సోమవారం పున:ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సర్వీసులకు ఏ దేశమూ అంగీకరించని నేపథ్యంలో … Read More
బాలకృష్ణ పట్ల జగన్ అభిప్రాయం అదే..!వారి మద్య ఉన్న సాన్నిహిత్యాన్ని బయటపెట్టిన వైసీపీ నేత..!అమరావతి/హైదరాబాద్ : రాజకీయాల్లో కొన్ని సంఘటనలు ఎంతో విచిత్రంగా పరిణమిస్తుంటాయి. జీవితంలో చోటుచేసుకునే చిత్రమైన మలుపులను అప్పుడప్పుడు రాజకీయాల్లో కూడా … Read More
0 comments:
Post a Comment