నిజామాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పునివ్వాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధిస్తే .. కేంద్రంలో చక్కం తిప్పొచ్చని పేర్కొన్నారు. నిధులు రాబట్టుకోవచ్చని, ప్రాజెక్టులకు జాతీయ హోదా .. వివిధ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్లో ఆశేష జనవాహిని మధ్య ఏర్పాటుచేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YbcfNm
ఫెడరల్ ఫ్రంట్ను ఆశీర్వదించండి : సమస్యే లేకుండా చేస్తానని కేసీఆర్ భరోసా
Related Posts:
తిరుపతి ఉపఎన్నిక- ఈసీ అసాధారణ నిర్ణయం- పంచాయతీ, మున్సిపల్ పోరే కారణంవచ్చే నెల 17న జరిగే తిరుపతి ఉపఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తత ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరిస్తున్న ఎ… Read More
రెండురోజుల్లో బెంగాల్ పోలింగ్: మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: ఆ తరువాత పరిస్థితేంటీ?న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ వాహనదారులను చుక్కలు చూపెడుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. వాటి రేట్లు తగ్గడం వరుసగా ఇది రెండోసారి. అంతర్జాతీయ మ… Read More
కిమ్జొంగ్ రణనినాదం: టార్గెట్ జపాన్: బాలిస్టిక్ క్షిపణులు సంధించిన ఉత్తర కొరియా: మూడు దేశాల్లోటోక్యో: ఆధునిక నియంతగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ కయ్యానికి కాలు దువ్వుతున్నారా? ప్రాణాంతక కరోనా వైరస్ ప… Read More
టీటీడీపై జగన్ సర్కారుకు కేంద్రం షాక్- నో సపరేట్ రూల్- కుదరదన్న నిర్మలఏపీలో తిరుమల తిరుపతి దేవస్ధానం విషయంలో వైసీపీ సర్కారుకు కేంద్రం మరో ఝలక్ ఇచ్చింది. ఓ కీలక డిమాండ్పై ఎంతో కాలంగా పోరాడుతున్న ఏపీ ప్రభుత్వానికి పార్లమె… Read More
మంచిర్యాలలో ఘోరం: పెళ్లైన కూతురు సహా కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య -అప్పులే భారం వల్లే?మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే పెళ్లైన కూతురితోపాటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు,… Read More
0 comments:
Post a Comment