నిజామాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పునివ్వాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధిస్తే .. కేంద్రంలో చక్కం తిప్పొచ్చని పేర్కొన్నారు. నిధులు రాబట్టుకోవచ్చని, ప్రాజెక్టులకు జాతీయ హోదా .. వివిధ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్లో ఆశేష జనవాహిని మధ్య ఏర్పాటుచేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YbcfNm
ఫెడరల్ ఫ్రంట్ను ఆశీర్వదించండి : సమస్యే లేకుండా చేస్తానని కేసీఆర్ భరోసా
Related Posts:
కోడెల మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి..చంద్రబాబు సంచలనం : షోరూంలో ఫర్నీచర్ కోసం తనిఖీలు..!!మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ వ్యవహారం పైన మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆయన మీద ఫిర్యాదులు ఉంటే చట్ట పరంగా చర్యలు తీసుకోవచ్… Read More
ప్రముఖ మోడల్ దారుణ హత్య, బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ అరెస్టు, లేడీ ఉంగరం!బెంగళూరు: బెంగళూరులో దారుణ హత్యకు గురైన పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ మోడల్ హత్య కేసులో ఓలా క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోల్ కతాలోని … Read More
ఎఎస్సై ప్రమోషన్.. అంతలోనే దుర్మరణం.. లారీ టైర్ల కింద పడ్డ లేడీ హెడ్ కానిస్టేబుల్..!పిఠాపురం : మనుషులతో విధి ఆడే నాటకం విచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు అదృష్టం ఇచ్చినట్లే ఇచ్చి.. ఆ వెంటనే దురదృష్టం కూడా కట్టబెడుతుంది. అదే కోవలో ఉన్న… Read More
ఉగ్రవాదం, అవినీతిలపై పోరు ఆగదు: ఫ్రాన్స్లో ప్రధాని మోడీ ప్రసంగంప్యారిస్: 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమకు కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే అది ప్రభుత్వ ఏర్పాటు కోసమే ఇచ్చి… Read More
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పున: సమీక్షపై బీజేపీ: ఏపీలో ఒకలా.. తెలంగాణలో ఒకలా: వైసీపీఅమరావతి: భారతీయ జనతా పార్టీ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలకు లక్ష్యంగా మారింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) పున:సమీక్ష వ్యవహా… Read More
0 comments:
Post a Comment